ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయానికి జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్

author img

By

Published : Nov 6, 2020, 9:04 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు- కేతు పూజల్లో.. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు.

Lieutenant Governor
Lieutenant Governor

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో రాహు - కేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర సమేత జ్ఞానప్రసునాంబికాదేవి ఆలయాన్ని దర్శించారు. ఈవో పెద్దిరాజు.. ఆలయం తరఫున ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో రాహు - కేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర సమేత జ్ఞానప్రసునాంబికాదేవి ఆలయాన్ని దర్శించారు. ఈవో పెద్దిరాజు.. ఆలయం తరఫున ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

'ఐదువారాలుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.