ETV Bharat / state

చంద్రగిరిలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు

author img

By

Published : Mar 22, 2020, 5:31 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనాను అరికట్టానికి ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచింంచారు.

janata karfu at chandragiri at chittor
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లాలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యి కర్ఫ్యూను స్వచ్చందంగా పాటిస్తున్నారు. కరోనా గురించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రముఖ దేవాలయాలు పర్యాటక కేంద్రాలు సైతం మూసివేశారు.

ఇదీ చదవండి: తిరుపతిలో జనతా కర్ఫ్యూ.. రహదారులు వెలవెల

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లాలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యి కర్ఫ్యూను స్వచ్చందంగా పాటిస్తున్నారు. కరోనా గురించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రముఖ దేవాలయాలు పర్యాటక కేంద్రాలు సైతం మూసివేశారు.

ఇదీ చదవండి: తిరుపతిలో జనతా కర్ఫ్యూ.. రహదారులు వెలవెల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.