ETV Bharat / state

పరువు హత్యను వ్యతిరేకిస్తూ మానవహారం

పరువు హత్యను వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ - ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jul 9, 2019, 6:58 PM IST

పరువుహత్యను వ్యతిరేకిస్తూ..మానవహారం


చిత్తూరు జిల్లా ఊసరపెంటలో జరిగిన కుల దురహంకార హత్యను వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ - ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. తిరుపతిలోని భవానీనగర్ కూడలిలో నిరసన చేశారు. హేమావతి హత్యను ప్రతి ఒక్కరూ... ఖండిచాలని డివైఎఫ్ఐ నాయకులు, కళాశాల విద్యార్ధులు డిమాండ్​ చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి.. కఠిన శిక్షలు అమలయ్యేలా చూడాలని నినాదాలు చేశారు.

పరువుహత్యను వ్యతిరేకిస్తూ..మానవహారం

ఇవీ చదవండి....ఊసరపెంట పరువు హత్య కేసులో నిందితులు అరెస్టు


చిత్తూరు జిల్లా ఊసరపెంటలో జరిగిన కుల దురహంకార హత్యను వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ - ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. తిరుపతిలోని భవానీనగర్ కూడలిలో నిరసన చేశారు. హేమావతి హత్యను ప్రతి ఒక్కరూ... ఖండిచాలని డివైఎఫ్ఐ నాయకులు, కళాశాల విద్యార్ధులు డిమాండ్​ చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి.. కఠిన శిక్షలు అమలయ్యేలా చూడాలని నినాదాలు చేశారు.

పరువుహత్యను వ్యతిరేకిస్తూ..మానవహారం

ఇవీ చదవండి....ఊసరపెంట పరువు హత్య కేసులో నిందితులు అరెస్టు

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఈరోజు రైతు దినోత్సవ కార్యక్రమం జరిగిన ది
ఇందులో భాగంగా రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు
బొత్స సత్యనారాయణ గారు మరియు
విజయనగరం పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు
విజయ నగరం కలెక్టర్ జవహర్ గారు
మరియు చీపురుపల్లి వ్యవసాయ డిపార్ట్మెంట్ అధికారి ఇ వేణుగోపాల రావు గారు
మరియు స్థానిక ysr పార్టీ మండల జడ్పీటీసీలు ఎంపీటీసీలు లబ్ధిదారులు అందరు పాల్గొన్నారు


Body:వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి బొత్స సత్యనారాయణ గారు జవహర్ గారు మరియు ఎంపీ బెల్లం చంద్రశేఖర్ గారు సందర్శించారు కలెక్టర్ జవహర్ గారు మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని రైతు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని మాట్లాడారు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతి రోజున దినోత్సవంగా ప్రకటించడం ఇది శుభసూచకమని తెలిపారు రు


Conclusion:బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ తూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవం రాష్ట్రం మొత్తం మీద జరుపుకోవడం మన అందరి ఆనందం రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాల
రైతులకు ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమా ను కట్టించడం
రైతులకు 9:00 నాణ్యమైన విద్యుత్ అందించడం
రైతులు అకాల మరణం గాని ఆత్మహత్యలు చేసుకుంటే ఏడు లక్షల వరకు నష్ట పరిహారం ఇప్పించడం
పెన్షను దారులు వయస్సు 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు తగ్గించడం
డయాలసిస్ పేషెంట్లకు మూడువేల ఐదువందల రూపాయల నుండి పదివేల వరకు కు
వికలాంగులకు కు కు రెండు వేల నుండి ఇ 3000 రూపాయల వరకు
మొదలగు కార్యక్రమాలు ఈ రైతు దినోత్సవం ముఖ్య ఉద్దేశాలని చెప్పడం జరిగింది తర్వాత రైతుల సన్మానిస్తూ అతనికి జ్ఞాపికను బహుకరిస్తారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.