కరోనా మహమ్మారి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు... కండ్రిగ మండలంలోని ఓ ప్రాథమికొన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా.. చెన్నైలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మృతి చెందారు.
ఇదీ చదవండి: