ETV Bharat / state

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల ఆందోళన

author img

By

Published : Dec 18, 2019, 3:59 PM IST

మదనపల్లెలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఉపకార వేతనాలు తక్షణమే చెల్లించాలని.. విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Fee reimbursement dues must be paid ay madanapalle
ఫీజు రియంబర్స్​మెంట్  బకాయిలు చెల్లించాలి
ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల ఆందోళన

ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చిత్తూరు జిల్లా మదనపల్లెలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చెల్లింపులో జాప్యం జరిగితే ఆందోళన తీవ్రతరం చేస్తామని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లంపల్లి ప్రశాంత్ హెచ్చరించారు.

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల ఆందోళన

ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చిత్తూరు జిల్లా మదనపల్లెలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చెల్లింపులో జాప్యం జరిగితే ఆందోళన తీవ్రతరం చేస్తామని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లంపల్లి ప్రశాంత్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'మెరుగైన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం తెస్తాం'

Intro:విద్యార్థులు నిరసన ర్యాలీ


Body:మదనపల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ


Conclusion:ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేశారు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేశారు ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి ఇ విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు అనంతరం నిరసన ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది సమస్యల వినతిపత్రాన్ని సబ్కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసే విద్యార్థుల ను
ఆదుకోవాలని బిజెవైఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు
బై టు ఎల్లంపల్లి ప్రశాంత్ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.