ETV Bharat / state

కాణిపాకంలో బంగారు విభూది పట్టి వివాదం.. ఆలయ ఉపప్రధాన అర్చకుడు సస్పెన్షన్​ - ఆలయ ఉపప్రధాన అర్చకుడు సస్పెండ్​

DEPUTY PRIEST SUSPENED IN KANIPAKAM : బంగారు విభూది పట్టిపై చెలరేగిన వివాదంపై ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ధర్మేష్​ గురుకుల్​ను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్​ చేశారు. ఈ విషయంలో అధికారుల ప్రమేయం ఉన్న.. అర్చకుడిపై చర్యలు తీసుకోవడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

PRIEST SUSPEND
PRIEST SUSPEND
author img

By

Published : Oct 30, 2022, 7:32 PM IST

DEPUTY PRIEST SUSPEND : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బంగారు విభూది పట్టిపై చెలరేగిన వివాదంపైన ఆలయ ఉపప్రధాన అర్చకుడు ధర్మేష్ గురుకుల్​ను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కమిటీ వేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అయితే విచారణ కమిటీ రాక మునుపే.. అర్చకుడు సస్పెన్షన్ వేటుకు గురి కావడంతో కాణిపాకం ఆలయంలో ప్రకంపనాలు చెలరేగాయి. బంగారు విభూది పట్టిలో అధికారులు ప్రమేయం ఉన్నా కూడా ఒక అర్చకుడుపైన చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరో వైపు ఔట్​సోర్సింగ్​గా పని చేస్తున్న కరుణాకర్.. తిరుమలలో అక్రమ టికెట్ల విక్రయ కేసులో ముద్దాయి కావడంతో విధుల నుంచి తొలగిస్తూ ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

DEPUTY PRIEST SUSPEND : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బంగారు విభూది పట్టిపై చెలరేగిన వివాదంపైన ఆలయ ఉపప్రధాన అర్చకుడు ధర్మేష్ గురుకుల్​ను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కమిటీ వేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అయితే విచారణ కమిటీ రాక మునుపే.. అర్చకుడు సస్పెన్షన్ వేటుకు గురి కావడంతో కాణిపాకం ఆలయంలో ప్రకంపనాలు చెలరేగాయి. బంగారు విభూది పట్టిలో అధికారులు ప్రమేయం ఉన్నా కూడా ఒక అర్చకుడుపైన చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరో వైపు ఔట్​సోర్సింగ్​గా పని చేస్తున్న కరుణాకర్.. తిరుమలలో అక్రమ టికెట్ల విక్రయ కేసులో ముద్దాయి కావడంతో విధుల నుంచి తొలగిస్తూ ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.