ETV Bharat / state

క్రికెట్​ మ్యాచ్​లపై బెట్టింగ్​..పదకొండు మంది అరెస్ట్​ - bettings on cricket matches news

చిత్తూరుజిల్లా సంతపేటలో క్రికెట్​ బెట్టింగ్​ జరుగుతుందని అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురిని అరెస్ట్​ చేయటంతో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.

eleven members arrested
పోలీసుల అదుపులో నిందితులు
author img

By

Published : Nov 7, 2020, 9:01 AM IST

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్​లపై బెట్టింగ్​లో పాల్గొన్న పదకొండు మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. సంతపేటలో బెట్టింగ్​ నిర్వహిస్తున్నారని సమాచారం అందటంతో దాడులు చేశామని పోలీసులు తెలిపారు. పీఎన్సీ నగరపాలక పాఠశాల మైదానంలో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ.1.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి..చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్​లపై బెట్టింగ్​లో పాల్గొన్న పదకొండు మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. సంతపేటలో బెట్టింగ్​ నిర్వహిస్తున్నారని సమాచారం అందటంతో దాడులు చేశామని పోలీసులు తెలిపారు. పీఎన్సీ నగరపాలక పాఠశాల మైదానంలో నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ.1.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి..చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

ఇదీ చదవండి: తితిదే పాఠశాలలను సందర్శించిన జేఈవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.