ETV Bharat / state

శ్రీరంగరాజపురంలో ఏనుగులు బీభత్సం.. భయాందోళనలో ప్రజలు - గంగాధర నెల్లూరులోని శ్రీరంగరాజపురంలో ఏనుగులు బీభత్సం వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో మూలూరు చెరువు పరిసరాల్లో ఏనుగులు స్వైర విహారం చేశాయి. రెండు రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలంలో హల్ చల్ చేసిన ఏనుగులు పక్కనే ఉన్న శ్రీరంగరాజపురం మండలానికి చేరటం రైతులు బెంబేలెత్తిపోతున్నారు.

Elephant attacked on crops fileds
శ్రీరంగరాజపురంలో ఏనుగులు బీభత్సం
author img

By

Published : Jan 6, 2021, 12:22 PM IST

గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో మూలూరు చెరువు పరిసరాల్లో ఏనుగులు స్వైర విహారం చేశాయి. రెండు రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలంలో హల్ చల్ చేసిన ఏనుగులు పక్కనే ఉన్న శ్రీరంగరాజపురం మండలానికి చేరటం రైతులు బెంబేలెత్తిపోతున్నారు.

ఏనుగులు చెరకు, వరి పంటలను ధ్వంసం చేసి అక్కడే తిరుగుతుండటం కొందరు రైతులు పెద్దగా కేకలు వేస్తూ వాటిని బెదర కొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. వ్యవసాయ పొలాల వద్ద నివాసాలు ఏర్పరుచుకున్న పలువురు రైతులు ఏనుగుల దాడులకు హడలిపోయి గ్రామాల వైపు వెళ్లిపోయారు. ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో మూలూరు చెరువు పరిసరాల్లో ఏనుగులు స్వైర విహారం చేశాయి. రెండు రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలంలో హల్ చల్ చేసిన ఏనుగులు పక్కనే ఉన్న శ్రీరంగరాజపురం మండలానికి చేరటం రైతులు బెంబేలెత్తిపోతున్నారు.

ఏనుగులు చెరకు, వరి పంటలను ధ్వంసం చేసి అక్కడే తిరుగుతుండటం కొందరు రైతులు పెద్దగా కేకలు వేస్తూ వాటిని బెదర కొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. వ్యవసాయ పొలాల వద్ద నివాసాలు ఏర్పరుచుకున్న పలువురు రైతులు ఏనుగుల దాడులకు హడలిపోయి గ్రామాల వైపు వెళ్లిపోయారు. ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

తిరుమల: దర్శనీయ తీర్థాలకు భక్తుల అనుమతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.