ETV Bharat / state

పేదలకు ఎమ్మెల్యే సహాయం.. నిత్యావసరాలు, కోడిగుడ్లు పంపిణీ - పేదలకు గుడ్లు పంచిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా పనుల్లేక, ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారిని దాతలు ఆదుకుంటున్నారు. చిత్తూరు జిల్లా తొట్టంబేడులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంటింటికీ నిత్యావసరాలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

eggs distributed by srikalahasti mla madhusudhan reddy
నిత్యావసరాలు, కోడిగుడ్లు పంపిణీ
author img

By

Published : Apr 13, 2020, 6:11 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడులో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై.. పనుల్లేక పస్తులుంటున్నవారికి అండగా నిలిచారు. ఇంటింటికీ వెళ్లి బియ్యం, పప్పులు, కూరగాయలు, కుటుంబానికి 10 కోడిగుడ్ల చొప్పున అందజేశారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు తనవంతుగా సాయం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడులో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై.. పనుల్లేక పస్తులుంటున్నవారికి అండగా నిలిచారు. ఇంటింటికీ వెళ్లి బియ్యం, పప్పులు, కూరగాయలు, కుటుంబానికి 10 కోడిగుడ్ల చొప్పున అందజేశారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు తనవంతుగా సాయం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ఇవీ చదవండి.. స్వస్థలాల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకొస్తున్న ఫార్మా కంపెనీలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.