ETV Bharat / state

మదనపల్లెలో దళిత, ప్రజాసంఘాల ధర్నా

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దారుణ హత్యను నిరసిస్తూ... త్తూరు జిల్లా మదనపల్లె ఉపపాలనాధికారి కార్యాలయం ఎదుట దళిత, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్​ చేశారు.

author img

By

Published : May 31, 2019, 7:17 PM IST

మదనపల్లెలో వామపక్షాల ధర్నా
మదనపల్లెలో వామపక్షాల ధర్నా

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం లింగంపల్లిలో అగ్రవర్ణాల వారు భక్తి శ్రీనివాసులు అనే యువకుడికి ఉరి వేసిన సంఘటనపై న్యాయం చేయాలంటూ దళిత, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఉప పాలనాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు పలు నినాదాలు చేశారు. శ్రీనివాసులును చంపిన నిందితులను తక్షణమే అరెస్ట్​ చేయాలని,.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మదనపల్లెలో వామపక్షాల ధర్నా

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం లింగంపల్లిలో అగ్రవర్ణాల వారు భక్తి శ్రీనివాసులు అనే యువకుడికి ఉరి వేసిన సంఘటనపై న్యాయం చేయాలంటూ దళిత, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఉప పాలనాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు పలు నినాదాలు చేశారు. శ్రీనివాసులును చంపిన నిందితులను తక్షణమే అరెస్ట్​ చేయాలని,.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_31_31_challadanam_kalyanam_p_v_raju_av_c4_SD. ఎండలు మండిపోతున్న వేళ చల్లదనం మధ్య సత్యదేవుని నిత్య కల్యాణం లో భక్తులు పాల్గొని సంతృప్తి చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యన్నారాయణ స్వామి దేవస్థానంలో నిత్య కల్యాణ మండపాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు మట్టే సత్యప్రసాద్ రూ. 10 లక్షలతో ఏసీ చేయించారు. దీంతో ఈ మండపంలో చల్లని వాతావరణం లో ఈ వేడుక తిలకించి భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.