చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవల హెల్ప్ లైన్ కేంద్రాన్ని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిశీలించారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నందున ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు గురించి తెలుసుకునేందుకు కార్యాలయంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ సెంటర్ పనితీరును కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో సమస్యలను పరష్కరించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి :