ETV Bharat / state

'పల్లెల్లో కొవిడ్ పాజిటివిటి రేటు పెరుగుతోంది' - చిత్తూరు జిల్లాలో పాజిటివిటీ రేటు వార్తలు

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివిటి రేటు పెరుగుతోందని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. జిల్లాలో కొవిడ్ పరీక్షలు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదముందన్నారు.

collector hari narayanan
collector hari narayanan
author img

By

Published : May 20, 2021, 10:15 PM IST

చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటి రేటు పెరుగుతోందని.. జాగ్రత్తలు తీసుకోకపోతే మరణాలు పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్​లు, మునిసిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో పరీక్షల సంఖ్య భారీగా పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారిని అధికారులు నిత్యం మానిటరింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు.

చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటి రేటు పెరుగుతోందని.. జాగ్రత్తలు తీసుకోకపోతే మరణాలు పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్​లు, మునిసిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో పరీక్షల సంఖ్య భారీగా పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారిని అధికారులు నిత్యం మానిటరింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు.

ఇదీ చదవండి: తిరుపతిలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్​కు సినీనటి సమంత సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.