ETV Bharat / state

చిత్తూరు జిల్లా పరిశీలకుడి మార్పు - chittoor district poll observer changed by sec

చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడి అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిశీలకుడిని మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ap sec
ap sec
author img

By

Published : Feb 13, 2021, 9:22 AM IST

చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడిని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చింది. ఇప్పటివరకు పరిశీలకునిగా ఉన్న సర్వే, సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్‌ నవీన్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడిని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చింది. ఇప్పటివరకు పరిశీలకునిగా ఉన్న సర్వే, సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్‌ నవీన్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.