ETV Bharat / state

చెవిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

వెంకటరామాపురంలోని గ్రామస్థులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచారాన్ని చేయటానికి వీల్లేదని అడ్డుకున్నారు.

author img

By

Published : May 17, 2019, 7:04 PM IST

చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు...ప్రచారం నిలిపివేత
చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు...ప్రచారం నిలిపివేత

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామాపురంలో చెవిరెడ్డిని గ్రామానికి రావద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ నెల 19న రీపోలింగ్‌ నెేపథ్యంలో ఎన్‌.ఆర్‌.కమ్మపల్లిలోని ఎస్సీ కాలనీలో చెవిరెడ్డి ప్రచారం చేయటానికి బయటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకొస్తున్నారని గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో ఆయన ప్రచారం నిలిపివేసి వెనుదిరిగారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఘటన స్థలానికి పోలీసుల చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు...ప్రచారం నిలిపివేత

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామాపురంలో చెవిరెడ్డిని గ్రామానికి రావద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ నెల 19న రీపోలింగ్‌ నెేపథ్యంలో ఎన్‌.ఆర్‌.కమ్మపల్లిలోని ఎస్సీ కాలనీలో చెవిరెడ్డి ప్రచారం చేయటానికి బయటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకొస్తున్నారని గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో ఆయన ప్రచారం నిలిపివేసి వెనుదిరిగారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఘటన స్థలానికి పోలీసుల చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

ఇవీ చదవండి

తిరుమలలో పెరిగిన రద్దీ... 39 కంపార్ట్​మెంట్లలో భక్తులు

Intro:ap_knl_32_17_accident_mruthi_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద మోటార్ సైకిల్ పై వేగంగా వెళ్తూ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి రామకృష్ణ అనే యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రాలయం మండలం చిలకలడోణ నుంచి ఎమ్మిగనూరు కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో వైద్యులు లేక క్షతగాత్రులకు గంట సేపు వైద్య సేవలు అందలేదు. సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.


Body:రోడ్ ప్రమాదం


Conclusion:ఒకరు మృతి ఇద్దరికి గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.