ETV Bharat / state

ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు

author img

By

Published : Feb 25, 2020, 9:48 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు తన కళాశాల రోజులను గుర్తు తెచ్చుకుని మధురానుభూతిని పొందారు. కంగుంది గ్రామానికి వెళ్లి ఎస్వీ యూనివర్సిటీలో తన స్నేహితుడు రత్నం కుటుంబాన్ని చంద్రబాబు కలిశారు.

ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు

కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు తన స్నేహితుడి కుటుంబాన్ని కలిశారు. రత్నం తండ్రి పీఆర్ శ్యామ్​ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. యూనివర్సిటీలో తమ బ్యాచ్ ఫోటోలను చంద్రబాబుకు రత్నం చూపించారు. ఒక్కసారిగా తన కాలేజీ రోజులు, ఆనాటి స్నేహాలు గుర్తొచ్చాయని చంద్రబాబు తెలిపారు. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చిందంటూ ట్వీట్ చేశారు.

ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు

కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు తన స్నేహితుడి కుటుంబాన్ని కలిశారు. రత్నం తండ్రి పీఆర్ శ్యామ్​ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. యూనివర్సిటీలో తమ బ్యాచ్ ఫోటోలను చంద్రబాబుకు రత్నం చూపించారు. ఒక్కసారిగా తన కాలేజీ రోజులు, ఆనాటి స్నేహాలు గుర్తొచ్చాయని చంద్రబాబు తెలిపారు. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చిందంటూ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

అది జగనన్న వసతి దీవెన కాదు.. వంచన దీవెన: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.