ETV Bharat / state

కుప్పంలో చంద్రబాబు పీఏ, తెదేపా నేతలు అరెస్టు...అనంతరం బెయిల్ పై విడుదల

author img

By

Published : Apr 8, 2021, 7:58 PM IST

Updated : Apr 8, 2021, 11:47 PM IST

కుప్పంలో చంద్రబాబు పీఏ, తెదేపా నేతలు అరెస్టు
కుప్పంలో చంద్రబాబు పీఏ, తెదేపా నేతలు అరెస్టు

19:56 April 08

కుప్పంలో చంద్రబాబు పీఏ మనోహర్​, తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసుల విచారణ చేస్తున్నారు. సంబంధం లేనివారిని ప్రశ్నిస్తున్నారని సీఐ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు ధర్నాకు దిగారు. ధర్నా చేసిన చంద్రబాబు పీఏ మనోహర్, మరో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పీఏ మనోహర్, తెదేపా నేతలు బెయిల్ పై విడుదలయ్యారు.

19:56 April 08

కుప్పంలో చంద్రబాబు పీఏ మనోహర్​, తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసుల విచారణ చేస్తున్నారు. సంబంధం లేనివారిని ప్రశ్నిస్తున్నారని సీఐ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు ధర్నాకు దిగారు. ధర్నా చేసిన చంద్రబాబు పీఏ మనోహర్, మరో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పీఏ మనోహర్, తెదేపా నేతలు బెయిల్ పై విడుదలయ్యారు.

ఇదీ చదవండి:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఫలితం మిగిలింది

Last Updated : Apr 8, 2021, 11:47 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.