ETV Bharat / state

శ్రీవారికి తొలి వాహనం విరాళం ఇచ్చిన అశోక్ లేలాండ్

author img

By

Published : Aug 29, 2020, 2:52 PM IST

అశోక్ లేలాండ్ సంస్థ నూతనంగా తయారు చేసిన రూ.9 లక్షల విలువ గల బడదోస్త్ మినీ తొలి వాహనాన్ని విరాళంగా తితిదేకు అందజేసింది.

Ashok Leyland donated the first vehicle to tirumala
శ్రీవారికి తొలి వాహనం విరాళం ఇచ్చిన అశోక్ లేలాండ్ సంస్థ

తిరుమల శ్రీవారికి అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన తొలి వాహనాన్ని విరాళంగా అందజేసింది. నూతనంగా తయారు చేసిన రూ.9 లక్షల విలువగల బడదోస్త్ మినీ లారీని తితిదేకు ఇచ్చారు. ఆ సంస్థ సీఈవో నిథిన్ సేథ్ వాహనానికి సంబంధించిన పత్రాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. మినీ లారీకి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. తితిదే అవసరాలకు వాహనాన్ని వినియోగిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమల శ్రీవారికి అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన తొలి వాహనాన్ని విరాళంగా అందజేసింది. నూతనంగా తయారు చేసిన రూ.9 లక్షల విలువగల బడదోస్త్ మినీ లారీని తితిదేకు ఇచ్చారు. ఆ సంస్థ సీఈవో నిథిన్ సేథ్ వాహనానికి సంబంధించిన పత్రాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. మినీ లారీకి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. తితిదే అవసరాలకు వాహనాన్ని వినియోగిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి. 'గిడుగు జయంతిని జరుపుకోవడం.. తెలుగును సన్మానించడమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.