ETV Bharat / state

Accident: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..

author img

By

Published : Jul 11, 2021, 4:11 AM IST

దిచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టడంతో ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

army jawan died in road accident
రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు. ఆర్మీ జవాన్‌ రంగంపేటకు చెందిన మనోజ్‌(28)గా పోలీసులు గుర్తించారు. మనోజ్‌ 25 రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు. ఆర్మీ జవాన్‌ రంగంపేటకు చెందిన మనోజ్‌(28)గా పోలీసులు గుర్తించారు. మనోజ్‌ 25 రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

AOB: ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు పోలీసులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.