ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి'

author img

By

Published : Apr 14, 2020, 5:21 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ జయంతిని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.

ambedkar birthdaty celebrations at tirupati
తిరుపతిలో అంబేద్కర్ జయంతి

చిత్తూరు జిల్లా తిరుపతిలో.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని నేతలు అన్నారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లా తిరుపతిలో.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని నేతలు అన్నారు.

ఇదీ చూడండి:

'కరెంటు బిల్లులు త్వరగా చెల్లించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.