ETV Bharat / state

నాటుబాంబు పేలి.. శునకం మృతి

author img

By

Published : Jan 28, 2022, 3:19 AM IST

bomb blast in Chittoor district : చిత్తూరు జిల్లాలో నాటు బాంబు కలకలం రేపింది. బాంబు పేలి శునకం మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.

dog
dog

bomb blast in Chittoor district : చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో నాటు బాంబు పేలి శునకం దుర్మరణం చెందింది. నాటు బాంబును కొరికిన శునకం.. ఘటన స్థలంలో కుప్ప కూలి చనిపోయింది. గురువారం రాత్రి జాతీయ రహదారి పక్కనే బస్టాండ్ వద్ద దుకాణాల సముదాయం నడుమ భారీ శబ్దము రావడంతో.. స్థానికులు ఘటనాస్థలాని చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని ఆధారాలు సేకరిస్తున్నారు. నాటుబాంబు పేలిన సమయంలో ప్రజలు ఎవరు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.

bomb blast in Chittoor district : చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో నాటు బాంబు పేలి శునకం దుర్మరణం చెందింది. నాటు బాంబును కొరికిన శునకం.. ఘటన స్థలంలో కుప్ప కూలి చనిపోయింది. గురువారం రాత్రి జాతీయ రహదారి పక్కనే బస్టాండ్ వద్ద దుకాణాల సముదాయం నడుమ భారీ శబ్దము రావడంతో.. స్థానికులు ఘటనాస్థలాని చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని ఆధారాలు సేకరిస్తున్నారు. నాటుబాంబు పేలిన సమయంలో ప్రజలు ఎవరు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.

ఇదీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.