ETV Bharat / state

అన్నదాతకు 'రైతు భరోసా' అక్టోబరు నుంచి అమలు

అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద అందించే పెట్టుబడి సాయాన్ని అక్టోబరు నుంచే ఇస్తామని రాజధానిలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. కౌలు రైతులకూ ఈ పథకం వర్తించేలా చేస్తామన్నారు. పొలంలో బోర్లకు ఉచితంగా ప్రభుత్వమే వేయిస్తుందని...యంత్రాలను తొందరలో అందుబాటులో ఉంచుతామని వెల్లిడించారు.

author img

By

Published : Jun 15, 2019, 7:03 AM IST

అన్నదాతకు 'రైతు భరోసా' అక్టోబరు నుంచి అమలు

రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అమరావతిలో వెల్లడించారు. కౌలు రైతులకూ ఈ పథకం వర్తించేలా విధివిధానాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎవరికైనా పొలంలో ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేయిస్తుందని... వీటి కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బోర్లు వేసే యంత్రాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం వివిధ సంస్థల నుంచి అప్పుగా తీసుకువచ్చిన 450 కోట్ల రూపాయల్ని గత ప్రభుత్వం దారి మళ్లించటం వల్లే రైతులకు ఆ డబ్బు అందలేదని కన్నబాబు తెలిపారు.

అన్నదాతకు 'రైతు భరోసా' అక్టోబరు నుంచి అమలు

రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అమరావతిలో వెల్లడించారు. కౌలు రైతులకూ ఈ పథకం వర్తించేలా విధివిధానాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎవరికైనా పొలంలో ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేయిస్తుందని... వీటి కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బోర్లు వేసే యంత్రాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం వివిధ సంస్థల నుంచి అప్పుగా తీసుకువచ్చిన 450 కోట్ల రూపాయల్ని గత ప్రభుత్వం దారి మళ్లించటం వల్లే రైతులకు ఆ డబ్బు అందలేదని కన్నబాబు తెలిపారు.

అన్నదాతకు 'రైతు భరోసా' అక్టోబరు నుంచి అమలు

ఇదీ చదవండీ :

హోదాపై వాస్తవ దృక్పథంతో ఉండాలి: పీయూష్‌ గోయల్‌

Intro:AP_ONG_61_14_ADDANKI_BUS_STAND_WATER_PROBULAM_AV_C4

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------------------------

ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ లో తాగేందుకు గుక్కెడు మంచినీరు కరువయ్యాయి నిన్న మొన్నటి వరకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ఉండడంతో ప్రయాణికులు కార్మికులు తమ దాహాన్ని తీర్చుకున్నారు ప్రస్తుతం చలివేంద్రాలు ఆపివేయడంతో బస్టాండ్ లో తాగేందుకు నీరు కరువైంది బస్టాండ్ లో ఉన్న వాటర్ ప్లాంట్ పని చేయకపోగా మరమ్మతులు చేయించి తాగునీటికి అందించాల్సిన అధికారులు నెలల తరబడి పట్టీపట్టనట్లు గా వ్యవహరించడంతో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు తాగునీటి కోసం ఇబ్బందులకు గురి అవుతున్నారు.

వేసవి సమయం కావడంతో ప్రయాణికులు తాగునీటి కోసం దుకాణాల వద్ద కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారస్తులు దొరికిందే అదును గా ధరలను పెంచారు. ఒక్క లీటర్ తాగునీరు కావాలంటే ఆరు రూపాయలు, అదే బాటిల్ తో కలిపి అయితే సుమారు 35 రూపాయల వరకు చెల్లిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చి బస్టాండ్ లోని మినరల్ వాటర్ ప్లాంట్ కు మరమ్మత్తులు చేయించి ప్రయాణికులకు ఉచితంగా త్రాగునీరు అందించాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.