ETV Bharat / state

అభివృద్ధిని వైకాపా ఓర్వలేకపోతోంది: లంకా దినకర్

author img

By

Published : Apr 1, 2019, 7:26 PM IST

ఆడపడుచులకు పసుపు కుంకుమ చేరకుండా ఆపాలని వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారని తెదేపా నేత లంకా దినకర్‌ విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధితో ప్రజల్ని చంద్రబాబు ఆదుకుంటే... ఆ అభివృద్ధిని అడ్డుకుని ప్రజల్ని దోచుకునేందుకు.. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

లంకా దినకర్
లంకా దినకర్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైకాపా అడ్డంకులు సృష్టించిందని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు.పసుపు - కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన చెల్లింపుల్ని నిలిపి వేయాలని వైకాపా... ఎన్నికల కమిషన్ కి లేఖ రాసిందన్నారు. గ్రామాల్లో రైతులు, అక్కా చెల్లెళ్లు... వైకాపా నాయకుల్ని నిలదీయాలని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్‌ అడుగుతోంది... రాష్ట్రాన్ని దోచుకోవటానికేనాఅని ప్రశ్నించారు.

లంకా దినకర్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైకాపా అడ్డంకులు సృష్టించిందని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు.పసుపు - కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన చెల్లింపుల్ని నిలిపి వేయాలని వైకాపా... ఎన్నికల కమిషన్ కి లేఖ రాసిందన్నారు. గ్రామాల్లో రైతులు, అక్కా చెల్లెళ్లు... వైకాపా నాయకుల్ని నిలదీయాలని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్‌ అడుగుతోంది... రాష్ట్రాన్ని దోచుకోవటానికేనాఅని ప్రశ్నించారు.
Intro:ap_knl_23_01_janasena_pracharam_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో జనసేన అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని కాళికంబ దేవి, మహనందీశ్వర స్వామి, జామియా మసీదు ప్రాంతాల్లో అయన ఇంటింటా ప్రచారం చేశారు. టీ దుకాణాల్లో టీ తాగుతూ పేపర్ చదువుతూ ప్రజల్లో కలిసిపోయారు. జనసేనకు ఓటు వేయాలని అయన కోరారు.


Body:జనసేన నంద్యాల


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.