ETV Bharat / state

'తెదేపా ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంది' - tdp government

తెదేపా  ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 5 శాతం కూడా పూర్తి చేయలేదని ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా ఆరోపించారు

ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా
author img

By

Published : Jun 25, 2019, 1:49 PM IST

ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా

తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 5 శాతం కూడా పూర్తి చేయలేదని ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా విమర్శించారు. వైఎస్సార్​ హయాంలో పోలవరం ఎడమ, కుడి కాలువ పనులు 75 శాతం, ప్రాజెక్ట్ పనులు 30 శాతం పూర్తి చేశారన్నారు. తెదేపా పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.

ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా

తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 5 శాతం కూడా పూర్తి చేయలేదని ప్రభుత్వ విప్​ దాడిశెట్టి రాజా విమర్శించారు. వైఎస్సార్​ హయాంలో పోలవరం ఎడమ, కుడి కాలువ పనులు 75 శాతం, ప్రాజెక్ట్ పనులు 30 శాతం పూర్తి చేశారన్నారు. తెదేపా పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.


ఇదీ చదవండి

చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదింపు

Intro:..Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని నరసింహా పేటలో ఉన్న దేవాలయ భూములను ఎండోమెంట్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన రహదారులను కలిగించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను ఎండోమెంట్ అధికారులు తొలగించారు. జెసిబి సహాయంతో రహదారి ధ్వంసం చేస్తున్న తరుణంలో స్థానికులకు, అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని పనులకి అడ్డు పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇ ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆ తరువాత రహదారులను ధ్వంసం చేసి దేవాదాయ శాఖ భూములను స్వాధీనం చేసుకున్నారుConclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.