ETV Bharat / state

చంద్రగిరి రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలైంది. తెదేపా నేతలు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... విచారణ శనివారానికి వాయిదా వేసింది.

author img

By

Published : May 17, 2019, 11:13 PM IST

రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం
రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం
రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలైంది. ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌పై తెదేపా నేతలు అత్యవసర వ్యాజ్యం వేశారు. తెదేపా నేతల వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఇరువురి వాదనలు విని... విచారణ శనివారానికి వాయిదా వేసింది.

రామచంద్రాపురం మండలంలో 3 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా... వ్యాజ్యం విచారించేందుకు హైకోర్టుకు అర్హతే లేదని ఈసీ తరపు న్యాయవాది వాదించగా... అర్హతపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చదవండి...

'ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదు'

రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం
రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలైంది. ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌పై తెదేపా నేతలు అత్యవసర వ్యాజ్యం వేశారు. తెదేపా నేతల వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఇరువురి వాదనలు విని... విచారణ శనివారానికి వాయిదా వేసింది.

రామచంద్రాపురం మండలంలో 3 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా... వ్యాజ్యం విచారించేందుకు హైకోర్టుకు అర్హతే లేదని ఈసీ తరపు న్యాయవాది వాదించగా... అర్హతపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చదవండి...

'ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదు'

Intro:AP_RJY_56_17_AMMAVARI_JATARA_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో ఆకులమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి


Body:ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ కాంతులు ఎంతో ఆకట్టుకున్నాయి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు


Conclusion:చిన్నారులను వారి తల్లిదండ్రులు ఆలయాన్ని తీసుకువచ్చి కాగడాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారి తీర్థ మహోత్సవం కూడా ఘనంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లలు నిండిపోయాయి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.