ETV Bharat / state

'మా గ్రామంలో మద్యం దుకాణాలు వద్దంటే వద్దు' - women protest near wine shops in amidyala

ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. మద్యంతో తమ కుటుంబాలు నాశనం అవుతున్నాయని నిరసనకు దిగారు. అనంతరం ఉరవకొండ..కళ్యాణదుర్గం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.

'మా గ్రామంలో మద్యం దుకాణాలు వద్దంటే వద్దు'
author img

By

Published : Sep 21, 2019, 5:26 AM IST

కొత్త మద్యం విధానంలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామ మహిళలు ఒక్కటయ్యారు. అధికారుల వద్దకు చేరుకుని తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని కోరారు. వారు పట్టించుకోనందున శుక్రవారం మద్యం షాపుకు తాళాలు వేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న తమ గ్రామంలో బెల్టు దుకాణం ఏర్పాటు వల్ల సమస్యలు వస్తాయని నిరసనకు దిగారు. దయచేసి షాపు తీసేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దుకాణం అలాగే ఉంచితే తాము ఒప్పుకోమని, దీనిపై ఎంత వరకైనా ఉద్యమం చేపడతామని మహిళలు హెచ్చరించారు. ఈ విషయంపై ఉరవకొండ ఎస్సై కి వినతి పత్రం సమర్పించారు.

'మా గ్రామంలో మద్యం దుకాణాలు వద్దంటే వద్దు'

కొత్త మద్యం విధానంలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామ మహిళలు ఒక్కటయ్యారు. అధికారుల వద్దకు చేరుకుని తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని కోరారు. వారు పట్టించుకోనందున శుక్రవారం మద్యం షాపుకు తాళాలు వేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న తమ గ్రామంలో బెల్టు దుకాణం ఏర్పాటు వల్ల సమస్యలు వస్తాయని నిరసనకు దిగారు. దయచేసి షాపు తీసేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దుకాణం అలాగే ఉంచితే తాము ఒప్పుకోమని, దీనిపై ఎంత వరకైనా ఉద్యమం చేపడతామని మహిళలు హెచ్చరించారు. ఈ విషయంపై ఉరవకొండ ఎస్సై కి వినతి పత్రం సమర్పించారు.

'మా గ్రామంలో మద్యం దుకాణాలు వద్దంటే వద్దు'

ఇదీ చదవండి :

''జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు''

Intro:888


Body:333


Conclusion:కడప జిల్లా బద్వేలులో భాజపా నాయకులు మాజీ ఎమ్మెల్యే జయరాములు ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించారు. చేపట్టారు కార్యక్రమాలను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈనెల 14 నుంచి 30వ తేదీ వరకు సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి తీసుకు వెళుతున్న ట్లు తెలిపారు. ఈరోజు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలు, జల సంరక్షణ కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే భాజపా నాయకులు జయ రాములు తెలిపారు.
బైట్స్
జయరాములు భాజపా నాయకులు బద్వేలు

బద్వేల్ నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఎత్తిపోతల పథకం నిర్మించి సోమశిల వెనుక జలాలను నీటిని చెరువులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.