ETV Bharat / state

చెరువులో మహిళ మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

author img

By

Published : May 26, 2021, 7:02 PM IST

women-dead-body-find-in-lake-at-gutthi
గుత్తిలో మహిళ మృతి

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చెరువులో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళ వివరాలపై ఆరా తీస్తున్నారు.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చెరువులో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళ వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 18,285 కరోనా కేసులు, 99 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.