ETV Bharat / state

పాము కాటుతో మహిళ మృతి - Woman killed by snake bite at kundurpi

పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కుందిర్పి మండలంలో జరిగింది. ఆ పామును ఆమె కుటుంబ సభ్యులు చంపివేశారు.

Woman killed by snake bite at kundurpi ananthapuram district
పాము కాటుతో మహిళ మృతి
author img

By

Published : Aug 2, 2020, 12:30 AM IST

అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో మారెక్క(40) అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా నాగుపాము ఆమె చేతికి 2 సార్లు కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలు స్థానిక కస్తూర్భా విద్యాలయంలో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో మారెక్క(40) అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా నాగుపాము ఆమె చేతికి 2 సార్లు కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలు స్థానిక కస్తూర్భా విద్యాలయంలో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి: అధికార లాంఛనాలతో పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.