అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో మారెక్క(40) అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా నాగుపాము ఆమె చేతికి 2 సార్లు కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలు స్థానిక కస్తూర్భా విద్యాలయంలో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పాము కాటుతో మహిళ మృతి - Woman killed by snake bite at kundurpi
పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కుందిర్పి మండలంలో జరిగింది. ఆ పామును ఆమె కుటుంబ సభ్యులు చంపివేశారు.
![పాము కాటుతో మహిళ మృతి Woman killed by snake bite at kundurpi ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8262965-625-8262965-1596305616851.jpg?imwidth=3840)
పాము కాటుతో మహిళ మృతి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో మారెక్క(40) అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా నాగుపాము ఆమె చేతికి 2 సార్లు కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలు స్థానిక కస్తూర్భా విద్యాలయంలో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.