ETV Bharat / state

స్వస్థలాలకు.. 1336 మంది పశ్చిమబంగాల్ ​కూలీలు - పశ్చిమబంగాల్​ వలసకూలీలు

లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలసకూలీలందరూ తమ సొంత రాష్ట్రాలకు పయనమయ్యారు. అనంతపురం జిల్లా పశ్చిమ బంగాల్​కు చెందిన.. 1336 మంది వలసకూలీలు శ్రామిక్ రైలులో తమ స్వస్థలాలకు బయలుదేరారు.

West Bengal migrants  going to their hometowns
స్వస్థలాలకు బయలుదేరిన పశ్చిమబంగాల్​ వలసకూలీలు
author img

By

Published : May 26, 2020, 6:51 AM IST

వలస కూలీలను తమ రాష్ట్రాలకు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనంతపురం జిల్లా నుంచి పశ్చిమ బంగాల్​కు చెందిన వలసకూలీలను శ్రామిక్ రైలులో అధికారులు పంపించారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా రైళ్లలో కూలీలను పంపామని డీఆర్​డీఏ పీడీ జిల్లా ఇంఛార్జ్ అధికారి నరసింహారెడ్డి చెప్పారు.

అనంతపురం జిల్లా నుంచి పశ్చిమబంగాల్​ వెళ్లే చివరి శ్రామిక్ రైలులోనే పశ్చిమ బంగాల్​కు చెందిన 1336 మంది వలసకూలీలను... వారి స్వస్థలాలకు పంపించామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే బస్సుల్లో పంపించి.. వేరే ప్రాంతాల ద్వారా రైళ్లలో గమ్య స్థానాలకు చేరుస్తామని చెప్పారు.

వలస కూలీలను తమ రాష్ట్రాలకు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనంతపురం జిల్లా నుంచి పశ్చిమ బంగాల్​కు చెందిన వలసకూలీలను శ్రామిక్ రైలులో అధికారులు పంపించారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా రైళ్లలో కూలీలను పంపామని డీఆర్​డీఏ పీడీ జిల్లా ఇంఛార్జ్ అధికారి నరసింహారెడ్డి చెప్పారు.

అనంతపురం జిల్లా నుంచి పశ్చిమబంగాల్​ వెళ్లే చివరి శ్రామిక్ రైలులోనే పశ్చిమ బంగాల్​కు చెందిన 1336 మంది వలసకూలీలను... వారి స్వస్థలాలకు పంపించామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే బస్సుల్లో పంపించి.. వేరే ప్రాంతాల ద్వారా రైళ్లలో గమ్య స్థానాలకు చేరుస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:

గోవిందుడి ఆస్తుల అమ్మకంపై గొడవ గొడవ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.