ETV Bharat / state

బడ్డికొండలో రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి - ananthapuram district crime

అనంతపురం జిల్లా బడ్డికొండ వద్ద రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతిచెందాయి. వాటి కళేబరాలను పరిశీలించిన అధికారులు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

two baby bears dead in baddikonda ananthapuram district
బడ్డికొండలో రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి
author img

By

Published : Mar 17, 2021, 6:39 PM IST

అనంతపురం జిల్లా రొళ్ల మండలంలోని గుడ్డగుర్కి గ్రామ సమీపంలో ఉన్న బడ్డికొండ వద్ద రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి చెందాయి. గమనించిన స్థానికులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ కళేబరాలను పరిశీలించిన అధికారులు అవి రెండు నెలల పిల్ల ఎలుగుబంట్లుగా గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా రొళ్ల మండలంలోని గుడ్డగుర్కి గ్రామ సమీపంలో ఉన్న బడ్డికొండ వద్ద రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి చెందాయి. గమనించిన స్థానికులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ కళేబరాలను పరిశీలించిన అధికారులు అవి రెండు నెలల పిల్ల ఎలుగుబంట్లుగా గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీచదవండి: హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా..?: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.