ETV Bharat / state

చిరుత దాడిలో జింక మృతి, ఆందోళనలో గ్రామస్థులు - అనంతపురంలో జింకను వేటాడి చంపిన పులి తాజా వార్తలు

చిరుత సంచారంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామ రైతులు పొలాల్లోకి వెళ్లాలన్నా.. గొర్రెల కాపరులు అటవీప్రాంతాల్లోకి వెళ్లాలన్నా హడలిపోతున్నారు. గ్రామ శివారులో ఓ జింకను చిరుత వేటాడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

tiger attck on beer at Rayalappadoddi
అనంతపురం జిల్లాలో చిరుత దాడిలో జింక మృతి
author img

By

Published : Mar 1, 2020, 11:43 AM IST

అనంతపురం జిల్లాలో చిరుత దాడిలో జింక మృతి

రాయలప్పదొడ్డి గ్రామ శివార్లలో చిరుత సంచారం అలజడి రేపింది. గ్రామానికి సమీపంలోనే చిరుత జింకను వేటాడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనతో రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. చిరుత దాడిలో మృతి చెందిన జింకకు అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.

ఇవీ చూడండి...

పిచ్చికుక్క స్వైరవిహారం... ఏడుగురిపై దాడి

అనంతపురం జిల్లాలో చిరుత దాడిలో జింక మృతి

రాయలప్పదొడ్డి గ్రామ శివార్లలో చిరుత సంచారం అలజడి రేపింది. గ్రామానికి సమీపంలోనే చిరుత జింకను వేటాడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనతో రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. చిరుత దాడిలో మృతి చెందిన జింకకు అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.

ఇవీ చూడండి...

పిచ్చికుక్క స్వైరవిహారం... ఏడుగురిపై దాడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.