ETV Bharat / state

దొంగ అరెస్టు... రెండు బైక్​లు, ఒక ఆటో స్వాధీనం

author img

By

Published : Mar 18, 2021, 10:40 AM IST

అనంతపురం జిల్లాలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు బైక్​లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

thief arrested in anantapur district
దొంగ అరెస్టు... రెండు బైక్​లు, ఒక ఆటో స్వాధీనం

అనంతపురంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే వ్యక్తిని ఒకటో పట్టణ స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.1.60లక్షల విలువచేసే రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పరపల్లి ప్రాంతానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి.. ద్విచక్ర వాహనాలను దొంగిలించి తక్కువ ధరకు అమ్మాలని చూశాడు. సహచరులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దొంగను పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే వ్యక్తిని ఒకటో పట్టణ స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.1.60లక్షల విలువచేసే రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పరపల్లి ప్రాంతానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి.. ద్విచక్ర వాహనాలను దొంగిలించి తక్కువ ధరకు అమ్మాలని చూశాడు. సహచరులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దొంగను పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.