ETV Bharat / state

'అధికారులను బెదిరించి నివేదికలు తయారుచేయించారు'

author img

By

Published : Feb 19, 2020, 9:29 AM IST

త్రిశూల్ కంపెనీ విషయంలో జేసీ సోదరుల దౌర్జన్యాలు, అవినీతి పెరిగిపోతున్నాయని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. ఆర్​ అండ్​ బీ అతిథి గృహంలో మాట్లాడిన ఆయన... జేసీ సోదరులు ప్రభుత్వ అధికారులను బెదిరించి తప్పుడు నివేదికలు తయారు చేయించారన్నారు. ఇందులో భాగమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

thadipathri mla press meet on jc brothers crime in anantapur dst
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

ఇందుకా విశాఖకు రాజధానిని తరలించాలనుకున్నారు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.