అనంతపురంలోని డీఆర్డీఏ కార్యాలయం వద్ద తెలుగు యవత నాయకులు నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం... హామీలను నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: