అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి..కారును సీజ్ చేశారు. నిందితులు యాడికి మండలానికి చెందిన రాంభూపాల్, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం చెందిన పవన్ కుమార్ లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.
ఇదీ చదవండి 'ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల అధికారులపై వివక్ష తగదు'