ETV Bharat / state

'వైకాపా కండువా కప్పుకోకుంటే అరెస్టులేనా?' - వైకాపా ప్రభుత్వంపై ఉమామహేశ్వరనాయుడు ఆగ్రహం వార్తలు

రాష్ట్రంలో ఇతర పార్టీల వారు వైకాపా కండువా కప్పుకుంటేనే ప్రశాంతంగా ఉండే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని.. అనంతపురం జిల్లా తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. వైకాపాలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు.

tdp leader umamaheswara naidu criticises ycp government
తెదేపా నేతల సమావేశం
author img

By

Published : Jun 16, 2020, 4:39 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు మితిమీరిపోతున్నాయని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు విమర్శించారు. వైకాపా కండువా కప్పుకోకపోతే ఎవర్నీ వదిలిపెట్టడం లేదని ఆరోపించారు. వైకాపా బెదిరింపులకు లొంగని వారిని అరెస్టులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రాణం పోయే వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటామని స్పష్టంచేశారు.

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు మితిమీరిపోతున్నాయని.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు విమర్శించారు. వైకాపా కండువా కప్పుకోకపోతే ఎవర్నీ వదిలిపెట్టడం లేదని ఆరోపించారు. వైకాపా బెదిరింపులకు లొంగని వారిని అరెస్టులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రాణం పోయే వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటామని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి....

వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే.. కేసుల పేరుతో వేధింపులు: ప్రత్తిపాటి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.