ETV Bharat / state

కోడి పందేలు ఆడుతున్న ఆరుగురు అరెస్ట్... 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం

author img

By

Published : Jan 25, 2021, 6:00 AM IST

అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి గ్రామంలోని కోడి పందేల స్థావరంపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ. 10 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Six arrested for playing hen bet in Narpala zone of Anantapur district
కోడి పందేలు ఆడుతున్న ఆరుగురు అరెస్ట్... 4 ద్విచక్రవాహనాల స్వాధీనం...

అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి గ్రామ సమీపంలోని పొలాల్లో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పందేలు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ. 10 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు ఆడడం నేరమని ఎస్సై ఇబ్రహీం పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి గ్రామ సమీపంలోని పొలాల్లో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పందేలు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ. 10 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు ఆడడం నేరమని ఎస్సై ఇబ్రహీం పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పొలాల్లో దొరికిన మయూరం.. అటవీ అధికారులకు అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.