ETV Bharat / state

వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతిగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ - kadiri agriculture leader

అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతిగా కె. శివశంకర్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే స్థానం నుంచి బదిలి అయి శ్రీకాకుళం జిల్లా వెళ్లిన ఆయన తిరిగి కదిరికి రావటంపై పలువురు శాస్త్రవేత్తలు అభినందలు తెలిపారు.

siva sankar nayak take charges to kadiri agriculture research center
siva sankar nayak take charges to kadiri agriculture research center
author img

By

Published : Aug 21, 2020, 1:07 PM IST

అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతిగా కె. శివశంకర్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రం నుంచి తిరిగి స్థానచలనం పై కదిరికి వచ్చిన ఆయన పరిశోధనా స్థానం అధిపతిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానం సిబ్బంది కె. ఎస్. ఎస్. నాయక్​ను అభినందించారు.

ఇదీ చూడండి

అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతిగా కె. శివశంకర్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రం నుంచి తిరిగి స్థానచలనం పై కదిరికి వచ్చిన ఆయన పరిశోధనా స్థానం అధిపతిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానం సిబ్బంది కె. ఎస్. ఎస్. నాయక్​ను అభినందించారు.

ఇదీ చూడండి

శ్రీశైలం నుంచి భారీ వరద... నిండుకుండలా నాగార్జునసాగర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.