ETV Bharat / state

కదిరిలో శ్యామ్​ ప్రసాద్​ ముఖర్జీ జయంతి వేడుకలు - కదిరి

అనంతపురం జిల్లా కదిరిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు భాజపాలో చేరారు.

'ఇతర పార్టీల నాయకుల భాజపా వైపు చూస్తున్నారు'
author img

By

Published : Jul 6, 2019, 11:56 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను నేతలు కొనియాడారు. ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలపాలని కాంక్షించిన వారిలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ మొదటి వారన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు.కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల చూసి...వివిధ పార్టీలకు చెందిన నాయకులు భాజపా వైపు చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు.

జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి

ఇవీ చదవండి...కర్​నాటకం: విదేశాల్లో అగ్రనేతలు... రాష్ట్రంలో చిక్కులు

అనంతపురం జిల్లా కదిరిలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను నేతలు కొనియాడారు. ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలపాలని కాంక్షించిన వారిలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ మొదటి వారన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు.కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల చూసి...వివిధ పార్టీలకు చెందిన నాయకులు భాజపా వైపు చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు.

జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి

ఇవీ చదవండి...కర్​నాటకం: విదేశాల్లో అగ్రనేతలు... రాష్ట్రంలో చిక్కులు

Intro:ప్రభుత్వ అ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసి వేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు ధర్మవరం పట్టణంలో పోలీస్ స్టేషన్ కూడలి వద్ద నుంచి విద్యార్థులు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అమ్మ ఒడి పథకం ప్రైవేటు కళాశాలకు ఇవ్వకుండా ప్రభుత్వ కళాశాలల్లో లో చదివే విద్యార్థులకు మాత్రమే అమలు చేయాలన్నారు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్ డి ఓ తిప్పే నాయక్ కు అందజేశారు


Body:ఎస్ఎఫ్ఐ ధర్నా


Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.