అనంతపురం ఆర్టీసీ డిపోలో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సెల్ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని డ్రైవర్లకు సూచించారు. ప్రమాదాలు జరిగే మలుపుల రహదారుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 30 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్లుగా పనిచేస్తూ ఒక్క ప్రమాదం చేయని డ్రైవర్లను సన్మానించారు.
ఇదీ చదవండి: