ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై దాడులు... వ్యక్తి అరెస్ట్​ - ananthapuram district latest crime news

అనంతపురం జిల్లా చిగురుమాను తండాలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 20 లీటర్ల నాటుసారాతో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు గ్రామీణ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

నాటుసారా స్థావరాలపై దాడులు... వ్యక్తి అరెస్ట్​
నాటుసారా స్థావరాలపై దాడులు... వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Jun 1, 2020, 1:22 PM IST

అనంతపురం జిల్లా కదిరి మండలం చిగురుమాను తండాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. గ్రామం సమీపంలో నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు గ్రామీణ సీఐ నిరంజన్​ రెడ్డి సిబ్బందితో వెళ్లి బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల సారాతో పాటు నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఒకరిని అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.

అనంతపురం జిల్లా కదిరి మండలం చిగురుమాను తండాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. గ్రామం సమీపంలో నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు గ్రామీణ సీఐ నిరంజన్​ రెడ్డి సిబ్బందితో వెళ్లి బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల సారాతో పాటు నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఒకరిని అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: గుంతకల్లులో 11,080 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.