ETV Bharat / state

రేషన్​ వేయింగ్​ మిషన్లకు సీల్​ వేసిన అధికారులు

author img

By

Published : Nov 23, 2019, 3:09 PM IST

అనంతపురం జిల్లా మడకశిర తహశీల్దార్​ కార్యాలయంలో తూనికలు కొలతల అధికారులు... రేషన్​ డీలర్ల వద్ద గల వేయింగ్​ మిషన్​లను తనిఖీ చేశారు.

ration waighing machine sealed officers in ananthapuram district
రేషన్​ వేయింగ్​ మిషన్​లకు సీల్​ వేసిన అధికారులు

అనంతపురం జిల్లా మడకశిర తహశీల్దార్​ కార్యాలయంలో రేషన్​ డీలర్ల వద్ద నున్న వేయింగ్​ మిషన్​లకు అధికారులు సీల్​ వేశారు. ఈ సందర్భంగా రేషన్​ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్వోను కోరారు. తమకు ప్రతి నెల కందిపప్పు సరిగా ఇవ్వడం లేదని మొరపెట్టుకున్నారు. స్టాక్ పాయింట్​లో ఆర్వో చూపిన విధంగా తమకు సరుకులు ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతి బియ్యపు సంచిలో తూకాలు తక్కువ వస్తున్నాయని డీలర్లు ఆరోపించారు. మడకశిర పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కందిపప్పు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. స్టాక్ పాయింట్ల వద్ద నుంచి డీలర్లు తమ వస్తువులను అక్కడే సరిచూసుకుని తీసుకురావాలని ఎమ్మార్వో సూచించారు. ఒకవేళ అక్కడే సమస్యలు తలెత్తితే సరుకులను తీసుకోకుండా సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: 20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

రేషన్​ వేయింగ్​ మిషన్​లకు సీల్​ వేసిన అధికారులు

అనంతపురం జిల్లా మడకశిర తహశీల్దార్​ కార్యాలయంలో రేషన్​ డీలర్ల వద్ద నున్న వేయింగ్​ మిషన్​లకు అధికారులు సీల్​ వేశారు. ఈ సందర్భంగా రేషన్​ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్వోను కోరారు. తమకు ప్రతి నెల కందిపప్పు సరిగా ఇవ్వడం లేదని మొరపెట్టుకున్నారు. స్టాక్ పాయింట్​లో ఆర్వో చూపిన విధంగా తమకు సరుకులు ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతి బియ్యపు సంచిలో తూకాలు తక్కువ వస్తున్నాయని డీలర్లు ఆరోపించారు. మడకశిర పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కందిపప్పు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. స్టాక్ పాయింట్ల వద్ద నుంచి డీలర్లు తమ వస్తువులను అక్కడే సరిచూసుకుని తీసుకురావాలని ఎమ్మార్వో సూచించారు. ఒకవేళ అక్కడే సమస్యలు తలెత్తితే సరుకులను తీసుకోకుండా సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: 20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

Intro:ప్రతినెల కందిపప్పు ఇవ్వడం లేదంటూ డీలర్లు ఎమ్మార్వో వద్ద మొరపెట్టుకున్నారు.


Body:అనంతపురం జిల్లా మడకశిర తాసిల్దార్ కార్యాలయంలో తూనికలు కొలతల అధికారులు ప్రభుత్వ చౌకధార డిపోల డీలర్ల వద్ద గల వేయింగ్ మిషన్ లను తనికి చేసి వాటికి సీలు వేశారు. డీలర్లు మూకుమ్మడిగా ప్రతి నెల కందిపప్పు ఇవ్వడం లేదంటు ఎమ్మార్వో కు మొరపెట్టుకున్నారు. సమస్య పరిష్కరిస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు.


Conclusion:ప్రతినెల కందిపప్పు డీలర్లకు ఇవ్వడం లేదు. స్టాక్ పాయింట్ లో ఆర్వో లొ చూపిన విధంగా సరుకులు ఇవ్వడం లేదు. ప్రతి బియ్యపు సంచిలో తూకాలు తక్కువ వస్తున్నాయని డీలర్లు తెలిపారు.

కందిపప్పు మడకశిర పట్టణం మాత్రమే సరఫరా చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాలకు కందిపప్పు ఇవ్వాలని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. స్టాక్ పాయింట్ల వద్ద నుండి డీలర్లు తమ వస్తువులను అక్కడే సరిచూసుకొని తీసుకొని రావలెను. ఒకవేళ అక్కడ సమస్యలు తలెత్తితే వస్తువులను తీసుకునకుండా సమస్యను నా దృష్టికి తీసుకువస్తే దాన్ని పరిష్కరిస్తా అంటూ ఎమ్మార్వో తెలిపారు.


బైట్స్ 1 : పరమేశ్వర,డీలర్ల సంఘం అధ్యక్షుడు, బి.రాయపురం, మడకశిర మండలం.

బైట్స్ 2 : జగన్నాథ్ రెడ్డి, చౌక ధార డిపో డీలర్, పాపుసాని పల్లి గ్రామం, మడకశిర మండలం.

బైట్స్ 3 : ఆనంద్ కుమార్, ఎంఆర్ఓ, మడకశిర.

యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.


మొబైల్ నెంబర్. : 8019247116.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.