ETV Bharat / state

రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం: రఘువీరారెడ్డి

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రోడ్​షో నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  రాష్ట్రానికి ప్రత్యేకహోదా, బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తామని వ్యాఖ్యానించారు.

author img

By

Published : Apr 7, 2019, 1:29 PM IST

కల్యాణదుర్గంలో రఘవీరా రెడ్డి రోడ్​షో
కల్యాణదుర్గంలో రఘవీరా రెడ్డి రోడ్​షో

ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్న ఆయన... హస్తం గుర్తుకు ఓటేయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

కల్యాణదుర్గంలో రఘవీరా రెడ్డి రోడ్​షో

ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్న ఆయన... హస్తం గుర్తుకు ఓటేయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఇదీ చదవండి

'చిత్ర' రాజకీయం... విడుదలపై సందిగ్ధం!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
SOURCE: MediaPro
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.