ETV Bharat / state

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - హిందూపురంలో తాగునీటి కోసం మహిళలు ఆందోళన వార్తలు

అనంతపురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. ఉచితంగా వస్తున్న తాగునీటిని బంద్ చేయడంతో మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఇది తమ పరిధిలో లేని అంశం అయినప్పటికీ... పరిశీలించి.. తగు చర్యలు చేపడతామని మహిళలకు హామీ ఇచ్చారు

Protest women for drinking water
ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలు
author img

By

Published : Feb 15, 2020, 5:49 PM IST

హిందూపురంలో తాగునీటి కోసం మహిళల ఆందోళన

ఇదీ చదవండి:

ప్లాస్టిక్​ భూతంపై పోరు.. నీళ్ల సీసాలతో కలల సౌధం

హిందూపురంలో తాగునీటి కోసం మహిళల ఆందోళన

ఇదీ చదవండి:

ప్లాస్టిక్​ భూతంపై పోరు.. నీళ్ల సీసాలతో కలల సౌధం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.