ETV Bharat / state

హిజ్రాలకు నిత్యావసరాలు పంచిన పోలీసులు - hizras news in anantapur dst

అనంతపురం జిల్లాలోని హిజ్రాలకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్​పై అవగాహన కల్పిస్తూ.. వైరస్ తగ్గుముఖం పట్టేవరకూ భిక్షాటన చేయకూడదని సూచించారు.

polcie distributes necessaries to hizars in anantapur dst
polcie distributes necessaries to hizars in anantapur dst
author img

By

Published : Jul 13, 2020, 2:59 PM IST

Updated : Jul 13, 2020, 4:17 PM IST

అనంతపురంలో హిజ్రాలకు పోలీసులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు, శిక్షణ డీఎస్పీ చైతన్య, ఒకటో పట్టణ సీఐ ప్రతాప్​రెడ్డి ఆధ్వర్యంలో 45 మంది హిజ్రాలను గుర్తించి సరకులు అందించారు. కొవిడ్ తగ్గేవరకూ భిక్షాటన చేయకూడదని సూచించారు.

అనంతపురంలో హిజ్రాలకు పోలీసులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు, శిక్షణ డీఎస్పీ చైతన్య, ఒకటో పట్టణ సీఐ ప్రతాప్​రెడ్డి ఆధ్వర్యంలో 45 మంది హిజ్రాలను గుర్తించి సరకులు అందించారు. కొవిడ్ తగ్గేవరకూ భిక్షాటన చేయకూడదని సూచించారు.

ఇదీ చూడండి : ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహం.. ఐదు గేట్లు ఎత్తివేత

Last Updated : Jul 13, 2020, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.