ETV Bharat / state

'రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి' - అనంతపురం జిల్లా తాజా వార్తలు

పెనుకొండ నామారామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ బ్లడ్​ క్యాంపును ఏర్పాటు చేశారు.

penukonda dsp attended in blood donation camp
పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బ్లాడ్​ క్యాంప్​ ఏర్పాటు
author img

By

Published : Oct 27, 2020, 4:19 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ నామారామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ బ్లడ్​ క్యాంపును ఏర్పాటు చేశారు.

డీఎస్పీ మహబూబ్​ బాషా పాల్గొన్నారు. అపాయంలో ఉన్నవారికి రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడండి అని కోరారు. సోమందేపల్లి, రొద్దం ఎస్సైలు వెంకటరమణ, నారాయణ, ఎక్సైజ్​ ఎస్సై జబీవుల్లాలు రక్తదానం చేశారు.

అనంతపురం జిల్లా పెనుకొండ నామారామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ బ్లడ్​ క్యాంపును ఏర్పాటు చేశారు.

డీఎస్పీ మహబూబ్​ బాషా పాల్గొన్నారు. అపాయంలో ఉన్నవారికి రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడండి అని కోరారు. సోమందేపల్లి, రొద్దం ఎస్సైలు వెంకటరమణ, నారాయణ, ఎక్సైజ్​ ఎస్సై జబీవుల్లాలు రక్తదానం చేశారు.

ఇదీ చదవండి:

'అమర వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.