ETV Bharat / state

అనంతపురంలో పవన్ పర్యటన

అనంతపురంలో జనసేన అధినేత పవన్ పర్యటించారు. జనసేన నాయకుడు టి.సి.వరుణ్ నాయనమ్మ మృతి చెందటంతో వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

author img

By

Published : Jul 22, 2019, 4:54 PM IST

అనంతపురంలో పవన్
అనంతపురంలో పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనంతపురంలో పర్యటించారు. జనసేన నాయకుడు టి.సి.వరుణ్ నాయనమ్మ ఇందిర మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్న పవన్ నేరుగా వరుణ్ ఇంటికి వెళ్లి ఇందిర భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అక్కడినుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున వరుణ్ ఇంటికి చేరుకున్నారు.

అనంతపురంలో పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనంతపురంలో పర్యటించారు. జనసేన నాయకుడు టి.సి.వరుణ్ నాయనమ్మ ఇందిర మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్న పవన్ నేరుగా వరుణ్ ఇంటికి వెళ్లి ఇందిర భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అక్కడినుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున వరుణ్ ఇంటికి చేరుకున్నారు.

ఇదీచదవండి

'రిజర్వేషన్లను అడ్డుకుంటున్న ప్రతిపక్షం తెదేపానే'

Intro:ap_cdp_18_22_ration_dealers_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
రేషన్ డీలర్లను తొలగించబోమని అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను అభినందిస్తూ కడపలో రేషన్ డీలర్లు అభినందనలు తెలుపుతూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ కోటిరెడ్డి కూడలి నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. కలెక్టరేట్ వద్ద కాసేపు ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఆందోళన చేసే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కొన్ని వేల మంది రేషన్ డీలర్లకు ఎంతో ఊరట లభించిందని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రామ్ మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఈ మాటకు కట్టుబడి ఉండాలని పొరపాటున మళ్లీ ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు.


Body:రేషన్ డీలర్ల అభినందన


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.