ETV Bharat / state

మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం.. జోరు పెంచిన అభ్యర్థులు - శింగనమల వార్తలు

ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

panchayat election campaign
జోరు పెంచిన పార్టీలు
author img

By

Published : Feb 14, 2021, 5:17 PM IST

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. స్థానిక నేతలు హోరాహోరీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో రేపు ఎన్నికల ప్రచారం ముగియనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. స్థానిక నేతలు హోరాహోరీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో రేపు ఎన్నికల ప్రచారం ముగియనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.

ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో రెండో విడత ఎన్నికలు విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.