ETV Bharat / state

టపాసు పేలి వ్యక్తికి తీవ్రగాయాలు

దీపావళి సంబరాల్లో ప్రమాదం జరిగింది. చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా అది పేలి.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం జిల్లా నందమూరినగర్​లో ఘటన జరిగింది.

author img

By

Published : Nov 15, 2020, 7:39 AM IST

fire accident
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి

చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా అది పేలి జాన్సన్ బాబు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతపురం జిల్లా నందమూరినగర్​లో ప్రమాదం జరిగింది. బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు తరలించారు. జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నట్లు సమాచారం.

చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా అది పేలి జాన్సన్ బాబు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతపురం జిల్లా నందమూరినగర్​లో ప్రమాదం జరిగింది. బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు తరలించారు. జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: దీపావళి సంబరాల్లో ప్రమాదం..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.