ETV Bharat / state

"ట్రాఫిక్ పోలీస్ చలానాలతోనే ఆత్మహత్యకు యత్నించా!" - అనంతపురం జిల్లా గుత్తి

పోలీసులు చలాన్ వేసినందుకు మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటు చేసుకుంది.

mahesh
author img

By

Published : Sep 25, 2019, 10:29 PM IST

Updated : Sep 26, 2019, 9:47 AM IST

ట్రాఫిక్ పోలీస్ చలానాలతోనే ఆత్మహత్యకు యత్నించా!

మూడు రోజుల క్రితం తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు మహేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుడంగా ఆపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నందుకు 5 వేల రూపాయలు చలనా వేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికాడు. ఇలా ప్రతిసారీ పోలీసులకు దొరకుతున్నానని మనస్తాపం చెందిన మహేష్... పంటలకు పిచికారీ చేసే పురుగులు మందు తాగి గుత్తి ఫుట్​బాల్ క్రీడా మైదానంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సృహ తప్పి మైదానంలో పడి ఉన్న అతన్ని... స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. పోలీసుల వేధింపు వల్లే తాను ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు. గుత్తి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్నానన్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రాఫిక్ పోలీస్ చలానాలతోనే ఆత్మహత్యకు యత్నించా!

మూడు రోజుల క్రితం తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు మహేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుడంగా ఆపారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నందుకు 5 వేల రూపాయలు చలనా వేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికాడు. ఇలా ప్రతిసారీ పోలీసులకు దొరకుతున్నానని మనస్తాపం చెందిన మహేష్... పంటలకు పిచికారీ చేసే పురుగులు మందు తాగి గుత్తి ఫుట్​బాల్ క్రీడా మైదానంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సృహ తప్పి మైదానంలో పడి ఉన్న అతన్ని... స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. పోలీసుల వేధింపు వల్లే తాను ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు. గుత్తి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్నానన్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం

Intro:నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ అద్వాన్నంగా ఉండడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బస్టాండ్ లో ఎక్కడ చూసినా పారిశుద్ద్యం అధ్వానం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.


Body:ఉదయగిరి పంచాయతీ బస్టాండ్లో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్ సెంటర్లో పారిశుద్ధ్యం ఘోరంగా ఉన్నావ్ ప్రజలు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్ సెంటర్ లో ఉండే బస్ షెల్టర్ ముందు మురికి నీరు నిల్వ చేరి ప్రయాణికులు బస్సు షెల్టర్ లోపలికి అడుగు పెట్టిన పరిస్థితి తలెత్తుతుంది. లోపల ఎటువైపు చూసినా మురికి నీరు నీరు చేరి దుర్వాసన వస్తుండడంతో ప్రయాణికులు అక్కడ వేచి ఉండేందుకు అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు బస్సు షెల్టర్ ముందు అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపి వేసి ఉండడంతో ప్రయాణికులు లోపలికి వెళ్లాలన్న అంతరాయం గా ఉంది. బస్టాండ్ లో ఎటువైపు చూసినా రోడ్లపై మురికి నీరు నిల్వ చేరి పాదచారుల నడక సాగించాలని కష్టంగా మారింది. వాహనాలు రోడ్డుపై ఎక్కడంటే అక్కడ నిలిపేస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతూ నిత్యం ప్రజల అవస్థలు పడాల్సి వస్తుంది. బస్టాండ్ లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టి ఇ బస్టాండ్ లో పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు.


Conclusion:బైట్ : సలీం, ఉదయగిరి
Last Updated : Sep 26, 2019, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.