ETV Bharat / state

కారు ఢీ కొని తొమ్మిదేళ్ల బాలుడు మృతి - crime news in aanathapur district news

కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జరిగింది.

one-boy-dead-in-car-accident-at-ananthapur-district
author img

By

Published : Nov 3, 2019, 10:26 AM IST

Updated : Nov 3, 2019, 10:32 AM IST

కారు ఢీ కొని తొమ్మిదేళ్ల బాలుడు మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో శనివారం సాయంత్రం లాలుస్వామి అనే బాలుడిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బళ్లారి నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీ కొని తొమ్మిదేళ్ల బాలుడు మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో శనివారం సాయంత్రం లాలుస్వామి అనే బాలుడిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బళ్లారి నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీ'

Contributor : B. Yerriswamy Center : uravakonda, ananthapuram (D) Date : 02-11-2019 Sluge : ap_atp_72_02_accident_boy_death_av_AP10097 Cell : 9704532806 అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం. ఉరవకొండ మండలం బూదగవి గ్రామం ఆర్డిటి కాలనీ వద్ద శనివారం సాయంత్రం కారు డీ కొన్న ప్రమాదంలో లాలుస్వామి (09) అనే బాలుడు మృతి చెందాడు. బళ్లారి నుండి బెంగళూరుకు వెళుతున్న కారు వేగంగా వచ్చి డీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బూదగవి గ్రామానికి చెందిన వన్నురమ్మ సొంత గ్రామం షేక్షానుపల్లికి వెళ్లి తిరిగి శనివారం సాయంత్రం బూదగవి గ్రామానికి తన కొడుకు లాలుస్వామితో వచ్చింది. ఆటో దిగి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చి కారు ఢి కొంది. ఈ ప్రమాదంలో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కారు ఆపకుండా వెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Nov 3, 2019, 10:32 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.